ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దత్త కారుణ ్య ట్రస్టుకు విరాళాలు

ABN, First Publish Date - 2021-05-07T06:52:25+05:30

మచిలీపట్నం సమీపంలోని గూడూరు వద్ద దత్త కారుణ్య ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 108 అడుగుల సాయిబాబా స్మారక స్థూపం నిర్మాణానికి కందుకూరులో పలువురు దాతలు గురువారం విరాళాలు అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, మే 6 : మచిలీపట్నం సమీపంలోని గూడూరు వద్ద దత్త కారుణ్య ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 108 అడుగుల సాయిబాబా స్మారక స్థూపం నిర్మాణానికి కందుకూరులో పలువురు దాతలు గురువారం విరాళాలు అందజేశారు. వలేటివారిపాలెం ఎస్సై చావా హజరత్తయ్య తమ తల్లిదండ్రులు మాల్యాద్రి, రాఘవమ్మ దంపతుల పేరుతో రూ.5వేలు, కందుకూరు పట్టణానికి చెందిన గోనుగుంట వేణుగోపాలరావు రూ.5వేలు, బీవీ రమణ, సులోచన దంపతులు రూ.4వేలు విరాళంగా వై. వెంకటరెడ్డికి అందజేశారు. విగ్రహ నిర్మాణానికి కందుకూరు  ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దాతలు సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2021-05-07T06:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising