ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచొద్దు

ABN, First Publish Date - 2021-10-28T04:36:37+05:30

రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించి సమాధానం చెప్పాలని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక ప్రజా స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాలు, భూముల ఆన్‌లైన్‌ రికార్డు పనులు, భూ సర్వేపనులను వాయిదాలు వేయకుండా వెనువెంటనే రికార్డుల పరంగా పని చేసిపెట్టాలని తహసీల్దార్‌ కే సంజీవరావును కోరారు.

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

          - ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి

ఉలవపాడు, అక్టోబరు 27 : రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించి సమాధానం చెప్పాలని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక ప్రజా స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాలు, భూముల ఆన్‌లైన్‌ రికార్డు పనులు, భూ సర్వేపనులను వాయిదాలు వేయకుండా వెనువెంటనే రికార్డుల పరంగా పని చేసిపెట్టాలని తహసీల్దార్‌ కే సంజీవరావును కోరారు. స్థానిక సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చెంచమ్మ, పంచాయతీ కార్యదర్శుతో మాట్లాడారు. 

Updated Date - 2021-10-28T04:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising