ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-09-29T06:41:44+05:30

జిల్లాలోని సచివాలయ సిబ్బందికి మంగళవారం నుంచి డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్‌లో పరీక్ష రాస్తున్న సచివాలయ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలోని  నాలుగు కేంద్రాల్లో నిర్వహణ

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 28: జిల్లాలోని సచివాలయ సిబ్బందికి మంగళవారం నుంచి డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 4,496మంది సచివాలయ ఉద్యోగులు ఈ మూడు రోజులపాటు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాయనుండగా అందుకోసం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజైన మంగళవారం మూడు షిఫ్టుల్లో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు జరగ్గా 2,501మందికిగాను 2,478 మంది హాజరయ్యారు.











Updated Date - 2021-09-29T06:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising