ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న డెయిరీ ఉద్యోగుల దీక్షలు

ABN, First Publish Date - 2021-04-16T05:27:40+05:30

ఒంగోలు డెయిరీ ఉద్యోగులు, కార్మికు లు తమ సమస్యల ను పరిష్కరించాల ని డిమాండ్‌ చే స్తూ స్థానిక కలెక్టరే ట్‌ వద్ద చేపట్టిన దీ క్షలు గురువారానికి 51వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఈనెల 13న మృతిచెందిన డెయిరీ ఉద్యోగి శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శ్రీదేవి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డెయిరీ ఉద్యోగులు, కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలె క్ట రేట్‌), ఏప్రిల్‌ 15 : ఒంగోలు డెయిరీ ఉద్యోగులు, కార్మికు లు తమ సమస్యల ను పరిష్కరించాల ని డిమాండ్‌ చే స్తూ స్థానిక కలెక్టరే ట్‌ వద్ద చేపట్టిన దీ క్షలు గురువారానికి 51వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఈనెల 13న మృతిచెందిన డెయిరీ ఉద్యోగి శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీక్ష శిబి రాన్ని సీఐటీయూ రాష్ట్ర నాయకులు వై.సిద్దయ్య, కాలం సుబ్బారావు ప్రారంభించారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌వేతనాలతో పాటు వీఆర్‌ఎస్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో ఎంవీ.సుబ్బారావు, శ్రీను, డి.శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2021-04-16T05:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising