ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:36:23+05:30

విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వి.కొప్పె రపాడులో సోమవారం చోటుచేసుకుంది.

ఆంజనేయులు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బల్లికురవ, మే 17 : విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వి.కొప్పె రపాడులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కలపాల ఆంజనేయులు (32) అదే గ్రామంలోని రవ్వల రామ్మోహనరావుకు చెందిన రొయ్యల చెరువులో నాచు తొలగించేందుకు కూలీగా వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా చేతిలోని కొడవలి విద్యుత్‌ వైరుకు తగిలింది. దీంతో ఆయన విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. అద్దంకి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆంజనేయులుకు భార్య ఇరు వురు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన వారు బోరున విలపిస్తున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్సై శివనాంచారయ్య తెలిపారు.

Updated Date - 2021-05-18T05:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising