ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ దూకుడు

ABN, First Publish Date - 2021-04-14T06:33:31+05:30

జిల్లాలో కొవిడ్‌ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం భారీగా కేసులు నమోదయ్యాయి.

త్రిపురాంతకంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్‌ కిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కరోజే 284 పాజిటివ్‌ కేసులు

ఒంగోలులో 70, త్రిపురాంతకంలో 45 నమోదు

ఒంగోలు (కార్పొరేషన్‌) ఏప్రిల్‌ 13 : జిల్లాలో కొవిడ్‌ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 284 పాజిటివ్‌లు వెలుగు చూశాయి. ఒంగోలులో అత్యధికంగా 70మందికి వైరస్‌ సోకింది. పశ్చిమప్రాంతమైన త్రిపురాంతకంలో 45 కేసులు వచ్చాయి. మార్కాపురంలో 12, నాగులుప్పలపాడులో 12, చీరాలలో 9, కొరిశపాడులో 8, ఇంకొల్లులో 5,అద్దంకిలో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటితోపాటు జిల్లాలోని అన్నిప్రాంతాల్లోనూ కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,550కిపైగా కేసులు వచ్చాయి. 

Updated Date - 2021-04-14T06:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising