ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలింతకు ఐసీడీఎస్‌ అధికారుల పరామర్శ

ABN, First Publish Date - 2021-05-15T06:47:37+05:30

ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో చికిత్స పొం దుతున్న బాలింతను అధికారులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరో గ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

బాలింతతో మాట్లాడుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు నగరం, మే 14: ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో చికిత్స పొం దుతున్న బాలింతను అధికారులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరో గ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బేస్తవారపేట మండలం కర్లగుంట మండ లానికి చెందిన త్రివేణి అనే గర్భిణి బుధవారం మార్కాపురంలో రోడ్డుపై ప్రసవిం చింది. మెరుగైన చికిత్స కోసం బాలింతను ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలకు త రలించారు. ఈనేపథ్యంలో బాలింతను స్త్రీశిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ లక్ష్మీదేవి, లీగల్‌ కౌన్సిలర్‌ సరళ, ఏఎస్‌ఐ గౌతమీ త్రివేణిని కలిసి పరామర్శించి మాట్లాడారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అయితే తల్లికి రక్తహీనత ఉందని, త గిన వైద్యం అందిస్తున్నట్లు వారు తెలిపారు.


Updated Date - 2021-05-15T06:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising