ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరి మధ్య ఘర్షణ.. కేసు నమోదు

ABN, First Publish Date - 2021-05-12T07:21:42+05:30

మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ సమయంలో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై గోళ్లు కట్‌ చేసే కత్తితో దాడి చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగరాయకొండ, మే 11 : మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ సమయంలో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై గోళ్లు కట్‌ చేసే కత్తితో దాడి చేశాడు. దీనిపై  కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాకలలో అబేడ్కర్‌నగర్‌కు చెందిన పులగర మహేష్‌ పంచాయతీ కార్యాలయం వద్ద నీటిని పట్టుకొని వెళ్తున్నాడు. అదేసమయంలో క్రాంతినగర్‌కు చెందిన కాటంగారి రాఘవులు మామిడితోటలో పని పూర్తి చేసుకొని ఇంటికి బయల్దేరాడు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో మహేష్‌ తన ద్విచక్ర వాహనంలో ఉన్న గోళ్లు కత్తిరించుకునే కత్తితో తనపై దాడిచేసినట్లు రాఘవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై మల్లవరపు సువర్ణ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-12T07:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising