ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంద్‌ను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2021-03-03T06:46:15+05:30

ప్రజాసంఘాలు, వామపక్షాల పిలుపు మేరకు ఈ నెల ఐదున జరగనున్న బందును గుడ్లూరులో విజయవంతం చేయాలని, సీపీఎం మండల నాయకులు మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుడ్లూరు, మార్చి 2 : ప్రజాసంఘాలు, వామపక్షాల పిలుపు మేరకు ఈ నెల ఐదున జరగనున్న బందును గుడ్లూరులో విజయవంతం చేయాలని, సీపీఎం మండల నాయకులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గుడ్లూరు సీపీఎం ప్రాంతీయకమిటీ కార్యాలయంలో బందు నిర్వహణపై ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కంటెనపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అనాడు విశాఖ ఉక్కును సాధించుకోవడానికి 32 మంది అమర వీరులు, తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ‘విశాఖ ఉక్కు - ఆంద్రుల హక్కుగా’ ఏర్పాటైయిందన్నారు. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేట్‌ పరం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దీన్ని ఎదుర్కొంనేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.  కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దామా కృష్ణయ్య మద్దిశెట్టి జాలయ్య, కోమరగిరి అంజయ్య, మాలకొండయ్య, కోరిశపాటి రమణారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T06:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising