ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుడికి బీఎన్‌ పరామర్శ

ABN, First Publish Date - 2021-01-21T05:37:26+05:30

ముప్పాళ్ల గ్రా మంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు మండవ ఆదె య్య ఇటీవల పాము కా టుకు గురై అస్వస్తకు గు రయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఎన్‌ పా డు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీఎన్‌.విజయకుమార్‌ బుఽధవారం ఆదెయ్యను పరామర్శించారు

ఆదెయ్యను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగులుప్పలపాడు, జ నవరి 20 : ముప్పాళ్ల గ్రా మంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు మండవ ఆదె య్య ఇటీవల పాము కా టుకు గురై అస్వస్తకు గు రయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఎన్‌ పా డు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీఎన్‌.విజయకుమార్‌ బుఽధవారం ఆదెయ్యను పరామర్శించారు త్వ రగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉప్పుగుండూరులో పాస్టర్‌ క త్తి ఏసురత్నం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి, మండల టీడీపీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్‌, తెలుగు యువత అధ్యక్షుడు జెట్టి వెంకటస్వామి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు టి.జా న్సన్‌, గ్రామ నాయకులు వాసుబాబు, వెంకటేశ్వర్లు వెంకట్రావు, అనిల్‌, ము రళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising