ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయోమెట్రిక్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-03-25T04:32:20+05:30

సచివాలయాల ఉద్యోగులు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పక పాటిచాలని జేసీ చేతన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ చేతన్‌

మార్కాపురం, మార్చి 24: సచివాలయాల ఉద్యోగులు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పక పాటిచాలని జేసీ చేతన్‌ అన్నారు. పట్టణంలోని 7, 8 సచివాలయాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కోవిడ్‌ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వాక్సికేషన్‌ చేయిచుకోవాలన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతి రోజూ శానిటేషన్‌పై దృష్టిసారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ నయీమ్‌ అహమ్మద్‌, ఆర్‌ఐ జహంగీర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-25T04:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising