ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టుకు నేషనల్‌ బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు

ABN, First Publish Date - 2021-01-24T07:21:35+05:30

కరోనా సమయంలో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నేషనల్‌ బెస్ట్‌ సర్వీసు అవార్డుకు ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, జనవరి 23 : పట్టణంలోని మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టుకు నేషనల్‌ బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు లభించింది. ట్రస్టు చైర్మన్‌, వైసీపీ నాయకులు కామూరి రమణరెడ్డి మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టును స్థాపించి ప్రతి రోజు పేదలకు రూ.5కే భోజనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ట్రస్టు ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లో ఉచిత మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు. రూ.5 భోజనం అందించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నేషనల్‌ బెస్ట్‌ సర్వీసు అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డును పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-01-24T07:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising