ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనం మీద నుంచి పడి బేల్దారి మేస్త్రీ మృతి

ABN, First Publish Date - 2021-12-26T06:08:53+05:30

భవనం మీద నుంచి పడి బేల్దారి మేస్త్రీ మొగిలిచర్ల సురేష్‌(39) మృతి చెందాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం సమతానగర్‌ 7లైన్‌లో శని వారం జరిగింది.

సురేష్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(క్రైం), డిసెంబరు 23: భవనం మీద నుంచి పడి బేల్దారి మేస్త్రీ మొగిలిచర్ల సురేష్‌(39) మృతి చెందాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం సమతానగర్‌ 7లైన్‌లో శని వారం జరిగింది. స్థానిక ఆంధ్రకేసరీనగర్‌కు చెందిన ముప్పరాజు రవి సమతానగర్‌లో భ వనం నిర్మాణం చేసుకుంటున్నాడు. అయితే రవికి సురేష్‌ స్నేహితుడు. అనేకమార్లు భ వన నిర్మాణ పనులు పరిశీలించేందుకు వస్తుండేవాడు. ఈ నేపఽథ్యంలోభవనంలోని రెండో అంతస్తులో గల మెట్లకు సంబంధించి శుక్రవారం శ్లాబు పోశారు. దానిపై సు రేష్‌ ఎక్కడంతో కుప్పకూలీ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో తాలుకా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే సురేష్‌ అ క్కడ ఎవరితో అయినా గొడవ పడి జారి పడ్డాడా అనే అనుమానాలు ఉన్నాయి.


Updated Date - 2021-12-26T06:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising