ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా తయారీ స్థావరాలపై దాడులు

ABN, First Publish Date - 2021-11-28T04:19:53+05:30

ఎస్‌ఈబీ అధికారుల మూకుమ్మడి దాడిలో 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 1800 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, నవంబరు 27: ఎస్‌ఈబీ అధికారుల మూకుమ్మడి దాడిలో 80 లీటర్ల  సారాను స్వాధీనం చేసుకుని 1800 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఈబీ సీఐ అరుణకుమారి ఆధ్వర్యంలో గిద్దలూరు మండలం వెంకటాపురంతాండా అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై శనివారం దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1800 లీటర్ల బెల్లంఊటను గుర్తించి ధ్వంసం చేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఓబురాయి రమణను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 80 లీటర్ల  సారాను స్వాధీనం చేసుకున్నారు. రాచర్ల మండలం చోళ్లవీడులో దాడులు చేసి 400 లీటర్ల బెల్లంఊటను గుర్తించి ధ్వంసం చేశారు. మరో 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరచగా, రిమాండ్‌కు విధించారని సీఐ తెలిపారు. 

Updated Date - 2021-11-28T04:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising