ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథావిధిగా కార్యకలాపాలు

ABN, First Publish Date - 2021-06-22T07:09:34+05:30

ఒకవైపు కర్ఫ్యూ ఆంక్షల సడలింపు, మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖంతో అందరికీ ఉపశమనం దక్కినట్లైంది.

వాహనాలతో రద్దీగా ఉన్న ఒంగోలులోని ట్రంక్‌రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయంత్రం 6 వరకూ సడలింపులు

రాత్రిపూట పర్యవేక్షణ నామమాత్రం

ఒంగోలు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు కర్ఫ్యూ ఆంక్షల సడలింపు, మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖంతో అందరికీ ఉపశమనం దక్కినట్లైంది. పగటిపూట సడలింపు ఇవ్వడంతో ఇంచుమించు అన్నిరకాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 నుంచి కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంది. దీంతో జనసంచారం  పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో సోమవారం ఉదయం, సాయంత్రం  తేడా లేకుండా  రద్దీ అధికంగా కన్పించింది. ఆంక్షల సడలింపునకు తోడు పాజిటివ్‌ కేసులు గతంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం కూడా అందుకు కారణంగా కనిపిస్తోంది. 




Updated Date - 2021-06-22T07:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising