ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నకేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలాచార్యులు మృతి

ABN, First Publish Date - 2021-04-22T05:47:32+05:30

మా ర్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంద్యాల తిరుమలాచార్యులు (63) బుధవారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం (వన్‌టౌన్‌) ఏప్రిల్‌ 21: మా ర్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంద్యాల తిరుమలాచార్యులు (63) బుధవారం మృతి చెందారు. అనారోగ్య సమస్యతో గత 3 రోజులుగా ఒంగోలులో ఆయన చి కిత్స పొం దుతూ మృతి చెందారు. ఎర్రగొండపాలెం కు చెందిన నంద్యాల తిరుమలాచార్యులు గత 30 సంవత్సరాలుగా అర్చక విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తిరుమలాచార్యులు మృతి పట్ల ఎమ్మెల్యే  నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు  జంకె వెంకటరెడ్డి, కె.పి.కొండారెడ్డి, కందుల నారాయణరెడ్డిలతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, అర్చకులు, అర్చక సంఘా లు, వివిధ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-22T05:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising