ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మహాపాదయాత్రపై కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు

ABN, First Publish Date - 2021-11-10T14:04:44+05:30

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి జేఏసీ నేతలపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. పాదయాత్రను ఏపీ పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తమ ప్రాంతంలో పాదయాత్రను నిలిపివేయాలని కలెక్టర్, ఎస్పీలకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కొండెపి వైసీపీ ఇన్‌చార్జ్ వెంకయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాగా తిరుమల చేరే వరకూ పాదయాత్ర ఆపేది లేదరి రాజధాని రైతులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-10T14:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising