ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2021-11-15T15:01:47+05:30

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు పాదయాత్రను ప్రారంభించారు. కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నేత దామచర్ల సత్య యాత్రకు హాజరై సంఘీభావం తెలిపారు. అలాగే భారీ ఎత్తున మహిళలు పాదయాత్రకు తరలివచ్చారు. 

Updated Date - 2021-11-15T15:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising