ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల మహాపాదయాత్రలో సర్వమత ప్రార్థనలు

ABN, First Publish Date - 2021-11-16T15:48:12+05:30

అమరావతి ఉద్యమం ప్రారంభమై 700వ రోజు సందర్భంగా మహాపాదయాత్రలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: అమరావతి ఉద్యమం ప్రారంభమై 700వ రోజు సందర్భంగా మహాపాదయాత్రలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అన్ని మతాల ప్రతినిధులు హాజరై ప్రార్థనలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమంలో అమరులైన 189 రైతులకు  జేఏసీ నేతలు నివాళులు అర్పించి మౌనం పాటించించారు. అనంతరం అమరావతి లక్ష్య సాధనకు ప్రతిజ్ఞ చేసిన రాజధాని రైతులు  అమరావతి సంకల్పాన్ని చేపట్టారు. అమరావతి ఉద్యమ గీతాలాపనలతో పదహారవ రోజు పాదయత్ర ప్రారంభమైంది. 

Updated Date - 2021-11-16T15:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising