ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 233 పాజిటివ్‌లు

ABN, First Publish Date - 2021-07-25T06:22:28+05:30

జిల్లాలో శనివారం కొత్తగా 233 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 24 : జిల్లాలో శనివారం కొత్తగా 233 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 31, ఒంగోలు రూరల్‌లో 20, కందుకూరులో 15, శింగరాయకొండలో 15, అద్దంకిలో 11 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. కాగా గడిచిన 24గంటల్లో 246మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇద్దరు మరణించారు. దాంతోపాటుగా కొత్తగా మరో మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 224మంది ఫంగస్‌ బారిన పడగా, 115 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. 39 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Updated Date - 2021-07-25T06:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising