ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడీసీ వేణుగోపాల్‌ మృతి తీరని లోటు

ABN, First Publish Date - 2021-05-11T07:27:29+05:30

ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పని చేస్తున్న వేణుగోపాల్‌ అకాల మరణం తీరని లోటని డిపో మేనేజర్‌ ఎస్‌.రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, మే 10 : ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పని చేస్తున్న వేణుగోపాల్‌ అకాల మరణం తీరని లోటని డిపో మేనేజర్‌  ఎస్‌.రామకృష్ణ అన్నారు. కరోనాతో మృతి చెందిన వేణుగోపాల్‌ సంతాప సభ స్థానిక డిపో ఆవరణలో సోమవారం నిర్వహించారు. సిబ్బంది ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. వేణుగోపాల్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎం కామేశ్వరి, ఎస్టీఐ ఫణికుమార్‌, యూనియన్‌ నాయకులు సదానందం, నరేంద్ర, రమేష్‌బాబు, మనోహర్‌, శ్రీనివాసరావు, తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T07:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising