ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణమా?: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-10-17T16:26:24+05:30

ప్రకాశం జిల్లా, మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్న అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రకాశం జిల్లా, మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోందని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణమవుతారా? అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు జరుగుతుంటే.. మంత్రి ఆదిమూలపు సురేష్ ఏం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీలోని ఓ వర్గానికి సురేష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దళితుల భూములకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులపై దాడి చేసిన వైసీపీ నేతలను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-17T16:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising