ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిరోజు 60శాతం మంది హాజరు

ABN, First Publish Date - 2021-02-02T05:18:39+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపఽథ్యంలో గతేడాది మార్చిలో మూతబడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు ప్రారంభం 

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 1: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపఽథ్యంలో గతేడాది మార్చిలో మూతబడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. వి ద్యార్థులంతా సోమవారం బడిబాట పట్టారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో  1 నుంచి 5 తరగతులు చదువు తున్న విద్యార్థులు 2.20లక్షల మంది ఉండగా, వీరిలో సుమారు 60శాతం మంది మొదటి రోజు పాఠశాలలకు హాజరయ్యారు. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తీసుకుని వారిని ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి అనుమ తించారు. పాఠశాల ప్రధాన ద్వారం వద్దే శానిటైజ్‌ చేశా రు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నాడు. మద్దిపాడు మండలంలో ప్రాథమిక పాఠశా లలను సోమవారం పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో సుబ్బారావు ఆకస్మికంగా తని ఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, కొవిడ్‌ జా గ్రత్తలను పరిశీలించారు. 

Updated Date - 2021-02-02T05:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising