ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

185 పాజిటివ్‌లు.. ఒకరు మృతి

ABN, First Publish Date - 2021-08-04T05:59:52+05:30

జిల్లాలో మంగళవారం కొత్తగా 185 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 3 : జిల్లాలో మంగళవారం కొత్తగా 185 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 41, ఒంగోలు రూరల్‌లో 23, కొత్తపట్నంలో 15,ఎస్‌ఎన్‌పాడులో 11,టంగుటూరులో 10 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అలాగే జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ కేసులు వచ్చాయి. కొత్తపట్నంకు చెందిన ఒకరు మృతిచెందారు. ఇదిలా ఉండగా,మంగళవారం కొత్తగా రెండు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫంగస్‌ బాధితుల సంఖ్య 237కు పెరిగింది.


జిల్లాలో 6,048మందికి టీకాలు  

ఒంగోలు(కలెక్టరేట్‌ ), ఆగస్టు 3: జిల్లాలో మంగళవారం 6,048 మందికి టీకాలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రత్నావళి తెలిపారు. జిల్లాలో 130 కేంద్రాల్లో వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 15,71,904 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.




Updated Date - 2021-08-04T05:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising