ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యాభర్తలను గొంతు కోసి హతమార్చిన దుండగులు

ABN, First Publish Date - 2021-11-21T00:16:08+05:30

జిల్లాలోని ఇంకొల్లు మండలం పూసపాడులో దారుణఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలను గొంతు కోసి హతమార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలోని ఇంకొల్లు మండలం పూసపాడులో దారుణఘటన చోటుచేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలను గొంతు కోసి హతమార్చారు. మృతులు హనుమంతరావు (55), రామతులసమ్మ (50)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-21T00:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising