ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి బాలినేని ఇంటి దగ్గర విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ABN, First Publish Date - 2021-12-01T23:41:38+05:30

మంత్రి బాలినేని ఇంటి దగ్గర విద్యుత్ ఉద్యోగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యుత్ మీటర్ రీడర్లను తొలగించొద్దని డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదంటూ ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజులుగా ధర్నా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. పాదయాత్రలో చేసిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి బాలినేని హామీ ఇవ్వాలంటూ ఉద్యోగులు ఆందోళన చేశారు. 




Updated Date - 2021-12-01T23:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising