ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు పోస్టింగ్‌

ABN, First Publish Date - 2021-05-17T22:55:53+05:30

దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అవినీతి ఆరోపణలతో సురేష్‌బాబును ప్రభుత్వం తొలగించింది. రాజమండ్రి ఆర్జేసీగా సురేష్‌బాబును ప్రభుత్వం నియమించింది.  ఈ మేరకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ రాజమండ్రి ఆర్జేసీ బాధ్యతలను సురేష్‌బాబుకు అప్పగించనున్నారు.

Updated Date - 2021-05-17T22:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising