ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాభిని విజయవాడకు తరలించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-10-21T17:32:34+05:30

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించారు. పట్టాభి తరలింపు సమయంలో అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తోట్లవల్లూరు నుంచి విజయవాడకు తరలించారు. పట్టాభి తరలింపు సమయంలో అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు పీఎస్‌ వద్ద స్పల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2021-10-21T17:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising