ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ABN, First Publish Date - 2021-10-24T03:16:10+05:30

జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసులు ఉక్కుపాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలో పేకాట శిబిరంపై  పోలీసులు ఉక్కుపాదం మోపారు. మైలవరంలోని రెడ్డిగూడెం  మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరం జరుగుతోంది. 11 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,76,930లను ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లు, మూడు బైక్‌లను పోలీసులు సీజ్ చేసారు. అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-10-24T03:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising