ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు

ABN, First Publish Date - 2021-05-13T18:33:18+05:30

మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుంపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని 188,269 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారిలో తెనాలి శ్రవణ్, కోవెలముడి రవీంధ్ర సహా పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. కాగా నిన్న మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. గుంటూరు అర్బన్ పోలీసుల వింత వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated Date - 2021-05-13T18:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising