ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టేట్ బ్యాంక్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-07-02T03:10:28+05:30

జిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో గల పెనమకుర్రులోని స్టేట్ బ్యాంక్ చోరీ కేసును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని  తోట్లవల్లూరు మండలంలో గల పెనమకుర్రులోని స్టేట్ బ్యాంక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు చేసిన అయిదు గంటల్లోనే కేసుని పోలీసులు ఛేదించారని డీసీపీ కైలె విజయ్ పాల్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడి వద్ద నుంచి చోరీ అయిన 21,175 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయ్ పాల్ పేర్కొన్నారు. నిందితుడిపై  గతంలో దేవాలయాలు, బడ్డీ కొట్లలో చోరీలపై నాలుగు కేసులు నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ కైలె విజయ్ పాల్ అభినందించారు.  


Updated Date - 2021-07-02T03:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising