ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో దొంగతనం చేసి..ఆంధ్రలో పట్టుబడ్డారు!

ABN, First Publish Date - 2021-02-28T17:38:48+05:30

నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భారీగా నగదు పట్టుబడింది. ఈ నెల 26న తెలంగాణలోని వైరాలో ద్వారకానగర్ ఇంట్లో గుర్తు తెలియని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భారీగా నగదు పట్టుబడింది. ఈ నెల 26న తెలంగాణలోని వైరాలో ద్వారకానగర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా ఆదివారం రోజున నందిగామ మండలం జొన్నల గడ్డ వద్ద పోలీసులకు ఈ దుండగులు చిక్కారు. నిందితుల నుంచి సుమారుగా రూ. 35,61,650 లక్షల నగదు, దానితో పాటు బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా వాటి విలువ రూ. 40 లక్షల 79వేలుగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు దినేష్ సింగ్, ఇన్సాఫ్ మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తలను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-28T17:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising