ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం, ‘సీమ’పై నేడు ఢిల్లీకి ఉన్నతాధికారులు

ABN, First Publish Date - 2021-01-20T09:07:50+05:30

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెంచాలని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి అర్జీలను సమర్పించేందుకు సిద్ధమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెంచాలని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి అర్జీలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొత్తగాబాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు.

Updated Date - 2021-01-20T09:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising