ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరం పోరు’ ఢిల్లీకి!

ABN, First Publish Date - 2021-08-03T09:08:39+05:30

పోలవరం నిర్వాసితుల పోరు ఢిల్లీకి చేరింది. సోమవారం వందలాది మంది నిర్వాసితులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ నుంచి స్వర్ణ జయంతి రైలులో బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

5న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా...బయలుదేరిన నిర్వాసితులు

రాజమహేంద్రవరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితుల పోరు ఢిల్లీకి చేరింది. సోమవారం వందలాది మంది నిర్వాసితులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ నుంచి స్వర్ణ జయంతి రైలులో బయలుదేరారు. 5న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాచేస్తారు. దీనికి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి. 

Updated Date - 2021-08-03T09:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising