ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునక పోలవరం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-04-22T10:42:59+05:30

‘‘రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు పోలవరం మచ్చుతునకగా మారింది. వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టు శాపంగా, భారంగా మారడం శోచనీయం. గ్రావిటీ ప్రాజెక్టు కాస్త ఎత్తిపోతల ప్రాజెక్టుగా మారబోతోంది’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, ఏప్రిల్‌ 21: ‘‘రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు పోలవరం మచ్చుతునకగా మారింది. వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టు శాపంగా, భారంగా మారడం శోచనీయం. గ్రావిటీ ప్రాజెక్టు కాస్త ఎత్తిపోతల ప్రాజెక్టుగా మారబోతోంది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.   బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరం జగన్‌ ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక చిన్న రిజర్వాయరుగా మారబోతుండడం దురదృష్టకరమని వివరించారు. లక్ష రూపాయలపైన పంట రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ పథకం, పావలా వడ్డీ పథకం...  వర్తించడం లేదన్నారు. పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-04-22T10:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising