ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంప్రాజెక్టు వద్ద పెరిగిన గోదావరి ఉధృతి

ABN, First Publish Date - 2021-07-24T23:19:49+05:30

పోలవరంప్రాజెక్టు వద్ద పెరిగిన గోదావరి ఉధృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: పోలవరంప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. స్పిల్ వే వద్ద 31.7 మీటర్లకు గోదావరి వరద నీరు చేరింది. కాఫర్ డ్యాం వద్ద 32.9 మీటర్లకు చేరిన వరద నీరు చేరగా, పోలవరం బోట్ పాయింట్ వద్ద 22.2 మీటర్లు చేరిన వరద నీరు వచ్చి చేరింది.  ఈ వరద ఉధృతితో 48 గేట్ల ద్వారా 5,48,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2021-07-24T23:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising