ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు ఆవిషయంపై సమాధానం చెప్పలేరా..?: పీతల సుజాత

ABN, First Publish Date - 2021-07-06T19:57:01+05:30

పీలేరులో రూ.400 కోట్ల భూకుంభకోణం, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ బాక్సైట్ తవ్వకాల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు:  ప్రజలను పక్కదారి పట్టిస్తునందుకే తెలుగుదేశంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పీతల సుజాత  మండిపడ్డారు. మంగళవారం మీడియాతో పీతల సుజాత మాట్లాడుతూ.. పీలేరులో రూ.400 కోట్ల భూకుంభకోణం, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ బాక్సైట్ తవ్వకాల గురించి టీడీపీ ప్రశ్నిస్తే అధికార వైసీపీ నేతలు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. అమరావతిలో అవినీతి అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూకుంభకోణం, అక్రమ బాక్సైట్ తవ్వకాలపై విచారణ జరిపించాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-06T19:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising