ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసూల్ రెడ్డి పెట్రో ధరలు తగ్గించాలి: లోకేష్

ABN, First Publish Date - 2021-11-07T22:45:04+05:30

వసూల్ రెడ్డి ఫేక్ ప్రకటనలు మాని పెట్రో ధరలు తగ్గించాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలనుకున్న వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వసూల్ రెడ్డి ఫేక్ ప్రకటనలు మాని పెట్రో ధరలు తగ్గించాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలనుకున్న వైసీపీ ప్రభుత్వం అభాసుపాలైందన్నారు. ప్రజాధనంతో సొంత పత్రికకు ప్రకటనలిచ్చి దోచుకుంటున్న ఘనుడు దేశచరిత్రలో జగన్ ఒక్కరేనని దుయ్యబట్టారు. కేంద్రం సహా 23 రాష్ట్రాలు పన్ను భారం తగ్గించినా వసూల్ రెడ్డి మాత్రం.. వెనక్కి తగ్గనంటూ ప్రకటనలిస్తున్నారని విమర్శించారు. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుందన్న మీరు.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా వ్యాట్ ఎందుకు తగ్గించలేదు? అని ప్రశ్నించారు. కేవలం రూ.1 సెస్ వేశామంటూ అబద్దాలు చెబుతున్నారని లోకేష్‌ మండిపడ్డారు.

Updated Date - 2021-11-07T22:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising