ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలులో వైఎస్‌ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2021-08-12T22:04:27+05:30

ఒంగోలులో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఒంగోలులో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను డాక్టర్ రాజ్ విమల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా రోడ్డు మధ్యలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, విగ్రహం ఏర్పాటు చేయద్దంటూ స్టే హైకోర్టు ఇచ్చింది. పిటిషనర్ తరుపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

Updated Date - 2021-08-12T22:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising