గుడికల్ చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం
ABN, First Publish Date - 2021-06-22T15:49:31+05:30
ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుడికల్కు చెందిన బోయ వెంకటేష్ 7 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు
కర్నూలు : ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుడికల్కు చెందిన బోయ వెంకటేష్ 7 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. గుడికల్ చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. గోనెసంచిలో కట్టి దుండగులు మృతదేహాన్ని చెరువులో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-06-22T15:49:31+05:30 IST