ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఘనత బీజేపీదే: మంత్రి పేర్నినాని

ABN, First Publish Date - 2021-11-08T21:35:36+05:30

పెట్రోల్‌ ధరను వంద దాటించిన ఘనత బీజేపీదేనని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రజలపై దయ, జాలి లేకుండా పెట్రో రేట్లను పెంచారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పెట్రోల్‌ ధరను వంద దాటించిన ఘనత బీజేపీదేనని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రజలపై దయ, జాలి లేకుండా పెట్రో రేట్లను పెంచారని మండిపడ్డారు. రూ.70 పెట్రోల్‌ను రూ.115కు తీసుకెళ్లి తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఎందుకు పన్నులు తగ్గించలేదు? అని ప్రశ్నించారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలు.. టీడీపీ స్క్రిప్ట్‌ను చదవడం కాదని, అందరూ వస్తే పెట్రో ధరలపై పార్లమెంట్‌ దగ్గర ధర్నా చెద్దామన్నారు. 

Updated Date - 2021-11-08T21:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising