ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభద్రతా భావంలో రాష్ట్ర ప్రజలు: సీఎం రమేష్‌

ABN, First Publish Date - 2021-10-17T00:56:11+05:30

రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని ఎంపీ సీఎం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు: రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని ఎంపీ సీఎం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పరిపాలన సరిగా లేదని, రైతుల కష్టాలు తీరడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని, నవరత్నాల పేరుతో గారడి చేసి దోపిడీచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, గత రెండు సంవత్సరాలుగా రైతులకు సబ్సిడితో డ్రిప్‌ ఇరిగేషన్‌ లేదని, వారికి కావలసిన పనిముట్లను పంపిణీ చేయడం లేదని దుయ్యబట్టారు. లక్షలాది పెన్షన్లు ఇస్తామని హామీలు గుప్పించి అధికారం చేపట్టాక ఉన్న పెన్షన్లను తొలగించడం మోసం చేయడమే రమేష్ తప్పుబట్టారు.

Updated Date - 2021-10-17T00:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising