ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2021-03-17T21:56:54+05:30

ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూచించారు. దళితుల పట్ల సీఎం జగన్‌ చూపిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూచించారు. దళితుల పట్ల సీఎం జగన్‌ చూపిస్తున్న ప్రేమ మొసలి కన్నీరుతో సమానమన్నారు. 30 ఏళ్లుగా దళితులకు చెందిన 690 ఎకరాలు అనుభవించింది మీరు కాదా జగన్‌రెడ్డి? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తెలియకుండానే 30ఏళ్లు అంత భూమిని సాగు చేసుకున్నారా? అని మరోసారి ప్రశ్నించారు. ఇడుపులపాయలోని భూములను దళితులకు ఇచ్చేశామని, జగన్‌రెడ్డి ప్రకటన చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-17T21:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising