ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింత శబ్దాలతో జనం బెంబేలు.. అసలు విషయం చెప్పిన అధికారులు

ABN, First Publish Date - 2021-11-23T15:35:20+05:30

పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో వింత శబ్దాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో వింత శబ్దాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు. రాత్రంతా ఇళ్ల బయట జాగారం చేశారు. భూకంపం వచ్చిందని పలువురు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే అది భూకంపం కాదని భూమి లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలని అధికారులు గుర్తించారు. గ్రామం రెండు ఎత్తైన కొండల మధ్య ఉండడం, గతంలో వందల సంఖ్యలో బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ బోర్లోకి నీరు చేరడం వంటి పరిణామాలతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు భూమి లోపల ఖాళీ పొరలు ఏర్పడి ప్రస్తుతం వర్షపు నీరు చేరడంతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - 2021-11-23T15:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising