ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహానికి పింఛన్‌!

ABN, First Publish Date - 2021-03-02T09:33:16+05:30

విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో చనిపోయిన వృద్ధురాలికి పింఛను ఇచ్చిన విచిత్ర పరిస్థితి వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం జిల్లాలో సంఘటన


గుర్ల, మార్చి 1: విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో చనిపోయిన వృద్ధురాలికి పింఛను ఇచ్చిన విచిత్ర పరిస్థితి వెలుగుచూసింది. గ్రామంలోని ఒకటో వార్డు గొల్లవీధికి చెందిన ఎర్ర నారాయణమ్మ(65) సోమవారం ఉదయం మృతి చెందింది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణం విడిచింది. ఒకటో తేదీన పింఛను ఇచ్చేందుకు ఎప్పటిలా ఆమె ఇంటికి ఉదయాన్నే వచ్చిన వలంటీర్‌ త్రినాథ్‌ వృద్ధురాలు మృతిచెందడం గమనించాడు. కుటుంబ సభ్యులకు పింఛను డబ్బులు అందజేసి ప్రాణం కోల్పోయిన వృద్ధురాలు నారాయణమ్మ చేతి నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్నాడు. అంతేకాకుండా మృతదేహంతో ఫొటో తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-03-02T09:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising