ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తాం: పీతల సుజాత

ABN, First Publish Date - 2021-10-19T22:47:15+05:30

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నర్సీపట్నం నుండి వచ్చే బదులు అక్కడ గంజాయి సాగు చేస్తున్న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డి‌గూడెం: మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నర్సీపట్నం నుండి వచ్చే బదులు అక్కడ గంజాయి సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. దళిత ఓట్లతో గద్దె నెక్కి నేడు అదే దళితులను సీఎం జగన్ అనగదొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులను పంపి దళిత నేతలను బెదిరించలేరన్నారు. ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు. నక్కా ఆనంద్ బాబుపై వేధింపు చర్యలు ఆపకపోతే దళితులు అంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని పీతల సుజాత హెచ్చరించారు. 

Updated Date - 2021-10-19T22:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising