ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరాన్ని పూర్తిచేయాల్సింది కేంద్రమే: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-03-24T09:15:08+05:30

పోలవరాన్ని పూర్తిచేయాల్సింది కేంద్రమే: తులసిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, మార్చి 23: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని, చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013-14 నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,398 కోట్లు మాత్రమే ఇస్తాననడం మోసం, అన్యాయమన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.50వేల కోట్లు భారం పడుతుందన్నారు. మోసకారి, అసమర్థ పార్టీలను, నేతలను అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుందని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-24T09:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising