ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన పీసీసీ బృందం

ABN, First Publish Date - 2021-10-20T09:16:35+05:30

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి సందర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి సందర్శించింది. కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ ఆదేశాల మేరకు పీసీసీ సెక్రటరీ(అడ్మిన్‌ ఇన్‌చార్జి) నూతలపాటి రవికాంత్‌, ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్‌కుమార్‌, మైనార్టీ సెల్‌ జిల్లా చైర్మన్‌ షేక్‌ సలీం ఘటనా స్థలిని పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి, దాడిపై విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-20T09:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising