ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేణిగుంట చేరుకున్న పవన్‌కల్యాణ్.. తిరుపతికి పయనం

ABN, First Publish Date - 2021-01-21T21:32:20+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతి ప్రయాణం అయ్యారు. కాసేపట్లో తిరుపతిలో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఈ రాత్రికి తిరుమల లోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు తిరుపతిలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు.

Updated Date - 2021-01-21T21:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising