ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్

ABN, First Publish Date - 2021-04-03T23:17:48+05:30

రేణిగుంట విమానాశ్రయానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేరుకున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి తరఫున...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేరుకున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే. ఎమ్మార్ పల్లి సర్కిల్‌ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు జరగనున్న పాదయాత్రలో పవన్ పాల్గొంటారు. పవన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొననున్నారు. పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడనున్నారు. 

Updated Date - 2021-04-03T23:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising